Header Banner

ఏపీలోని 25 జిల్లాల్లో ఆ పని చేయడమే మా లక్ష్యం! ఎంపీ కీలక ప్రకటన!

  Mon Jun 09, 2025 10:12        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి Andhra Cricket Association (ఏసీఏ) కీలక చర్యలు తీసుకుంటోంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన విజయవాడలో జరిగిన ఏసీఏ 72వ వార్షిక సమావేశంలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో ఆధునిక క్రికెట్ మైదానాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో ప్రతి జిల్లాలో ఏసీఏకి సొంత మైదానం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనంగా, ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించేందుకు “ఆంధ్రప్రదేశ్ లీగ్ (APL)” నిర్వహించనున్నట్టు చెప్పారు. విశాఖపట్నం స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా అభివృద్ధి చేసి, మరిన్ని ఫ్రాంఛైజీలను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. అలాగే ప్రతి జిల్లా క్రికెట్ సంఘం ఏడాదికి కనీసం 200 రోజుల పాటు మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: మంత్రి నారా లోకేష్ పర్యటన షెడ్యూల్! రెండు రోజులపాటు..

 

ఇదేకాక రాష్ట్ర రాజధానిలో “క్రీడా నగరం” ఏర్పాటు చేయాలని యోచన ఉందని, ఇందులో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం కూడా ఉండబోతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్‌తో కలిసి ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐతో చర్చలు జరిపినట్టు వెల్లడించారు. మరో ముఖ్యాంశంగా, తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళల వన్డే వరల్డ్ కప్‌ పోటీలకు వేదిక కానుందని ఏసీఏ కార్యదర్శి సతీష్ తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విశాఖపట్నంలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయని, ఇది రాష్ట్ర క్రీడా అభివృద్ధికి మరింత ఉత్సాహాన్నిస్తుందన్నారు.

 

ఇది కూడా చదవండి:  ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!

 

 

ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!

 

ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..

 

 కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలు తప్పవు!

 

 చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!

 

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

 

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

నేడు (9/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #APCricket #KesineniChinni #AndhraCricketAssociation #VisakhapatnamStadium #CricketDevelopment #APL2025 #WomensWorldCup2025 #SportsCityAP #CricketInfrastructure #FutureOfCricket